వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుల్లో నీరు లేకపోవడంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు రాకుండా యంత్రాంగం కృత్రిమ కుంటలను ఏర్పాటు చేస్తోంది.
ఒకటి నుంచి ఐదు అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలను మాత్రమే వీటిలో నిమజ్జనం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు.
Comments
Loading comments...

