Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 3:18 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం - Udayam
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...