Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 3:18 PM నిజామాబాద్General
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...