వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో శనివారం 31 జట్లతో అస్మిత్ ఖేలో ఇండియా రగ్బీ టోర్నీ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ కోచ్ల కొరత, సౌకర్యాల లేమితో జిల్లాలో క్రీడలు వెనుక బడుతున్నాయన్నారు.
అయినా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని, అర్జున అవార్డు కూడా జిల్లాకు వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

