వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షనర్ల సంఘాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న మూడు రోజుల ధర్నాలో భాగంగా బీఎస్ఎన్ఎల్ సంచార్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు CITU జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్బాబు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఈవీఎల్ నారాయణ, ఆలిండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

