వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21న బంజారాల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రేటు వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున బంజారా సోదరులు హాజరుకావాలని R&B గెస్ట్ హౌస్ శనివారం నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన నాయకులు ఇందల్ నాయక్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ద్వారా గిరిజనులకు అందాల్సిన సబ్సిడీలు అందకపోవడం పట్ల ధర్నా చేపడుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

