Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’.. సుమంత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆకట్టుకుంది

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 2:35 PM అల్ ఇండియా వినోదం
‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’.. సుమంత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆకట్టుకుంది - Udayam Digital
సుమంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి కేసు దర్యాప్తు చుట్టూ కథ సాగుతుంది. కర్మ సిద్ధాంతాన్ని న్యూటన్‌ మూడో నియమంతో ముడిపెట్టి దర్శకుడు రాజేశ్‌ కర్ణ ఆసక్తికరంగా తెరకెక్కించారు. సుమంత్‌ నటన, ద్వితీయార్థంలోని మలుపులు సినిమాకు బలంగా నిలిచాయి. కథనం కాస్త నెమ్మదిగా సాగినా థ్రిల్‌ అంశాలు ఆకట్టుకుంటాయి.

Comments

G
Loading comments...