వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. నవ్యాంధ్రలో రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమైన తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది నిలిచింది.
విమానాశ్రయం రాకతో ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమైంది. సభలో పాల్గొన్న నాయకులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
