వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్లో సంభవించిన మెరుపు వరదలకు వందలాది ఇళ్లు కొట్టుకుపోయినా, నువాకోట్ జిల్లాలోని ధుంగేలో ఓ భవనం మాత్రం చెక్కుచెదరలేదు. నాణ్యమైన ప్రమాణాలతో నిర్మించిన ఈ ఇల్లు ఉద్ధృతమైన వరదను తట్టుకుని ఆరుగురి ప్రాణాలను కాపాడింది.
వరద ఉద్ధృతి కారణంగా బయటకు వెళ్లలేకపోయిన కుటుంబ సభ్యులు పైఅంతస్తుకు చేరి కొన్ని గంటలపాటు భయంతో గడిపారు. ముప్పై ఏళ్ల క్రితం కట్టిన ఈ ఇల్లు పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది.
Comments
Loading comments...

