Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ వరద నష్టం 45 వేల కోట్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:40 AM జాతీయంGeneral
నేపాల్‌ వరద నష్టం 45 వేల కోట్లు - Udayam
నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో వాటిల్లిన నష్టాల నుంచి కోలుకోవడానికి సుమారు నరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. మౌలిక వసతుల పునరుద్ధరణతో పాటు భవిష్యత్తు విపత్తులను తట్టుకునే రక్షణ చర్యలకు ఈ నిధులు కేటాయించనున్నట్లు నేపాల్ విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...