వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు ఉప కారాగారంలో ఉన్న తనకు ప్రత్యేక గది, ఇంటి భోజనం అనుమతించాలని గుంటూరు మాజీ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా దాఖలు చేసిన పిటిషన్పై నేడు మచిలీపట్నం కోర్టులో విచారణ జరగనుంది.
ఏలూరు జిల్లా పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే జైలులో ప్రత్యేక వసతుల కోసం కోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

