వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఓడరేవుల భద్రతకు అత్యాధునిక సాంకేతికతను జోడించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీలో జరిగిన రెండవ జాతీయ పోర్ట్ సెక్యూరిటీ సదస్సులో ఆయన మాట్లాడారు. సైబర్ దాడులను తిప్పకొట్టేందుకు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...
