వార్తలకు తిరిగి వెళ్లండి

పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జావెలిన్ త్రో విభాగంలో ప్రగడ హరీశ్ అర్హత సాధించాడు. అండర్-16 విభాగంలో 43.62 మీటర్ల దూరం జావెలిన్ విసిరి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు చిన్న గురవయ్యతోపాటు పాఠశాల సిబ్బంది హరీశ్ను అభినందించారు.
Comments
Loading comments...

