Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 2న 'నశా ముక్త్ యువ' ప్రచారం ప్రారంభం

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Jul 29, 2026 5:23 PM అల్ ఇండియా జాతీయ
ఆగస్టు 2న 'నశా ముక్త్ యువ' ప్రచారం ప్రారంభం - Udayam Digital
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రధాని మోదీ ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రచారాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నారు. 100 వారాల పాటు మై భారత్ ప్లాట్‌ఫామ్ నేతృత్వంలో ఈ ఉద్యమం సాగుతుంది. యువతలో అవగాహన పెంచేందుకు ప్రతి ఆదివారం క్రీడలు, వాకథాన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశేష సేవలు అందించిన వారికి 50, 75, 100వ వారాల సందర్భంగా పురస్కారాలు అందిస్తారు.

Comments

G
Loading comments...