వార్తలకు తిరిగి వెళ్లండి

18వ బ్రిక్స్ సదస్సులో భారత్, చైనా, రష్యా నేతలు మోదీ, జిన్పింగ్, పుతిన్ కలిసి కనిపించారు. మోదీ మధ్యలో ఉండగా.. పుతిన్, జిన్పింగ్ ఇరువైపులా నిల్చున్నారు.
వేదికపై తమిళనాడులోని రామనాథస్వామి ఆలయ చిత్రాన్ని ప్రదర్శించారు. స్వాగతోపన్యాసంలో ఆలయ విశిష్టతను మోదీ వివరించారు.
Comments
Loading comments...

