వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆదివారం పలాసలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు .
నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
Comments
Loading comments...

