వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో నూతన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

