Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగమడుగు వద్ద వరద ఉధృతి

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:06 AM కామరెడ్డిGeneral
నాగమడుగు వద్ద వరద ఉధృతి  - Udayam
నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు వద్ద నల్లవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లవాగు మత్తడి పొంగిపొర్లడంతో వరదనీరు లో లెవెల్ వంతెనపైకి చేరి వంతెన మునిగిపోయింది. దీంతో నిజాంసాగర్ అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు, గొర్రెల కాపరులు వరద నీటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...