Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానంతో ఇద్దరి హత్య

Follow Udayam Digital on Google
అనుమానంతో ఇద్దరి హత్య - Udayam Digital
కడప జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి తన కుమార్తె, తల్లిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అనంతరం తమ్ముడి భార్యపై కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తెపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఘటన అనంతరం పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...