వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కమిషనర్ డి. శ్రీనివాస్ గౌడ్ కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నవీన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

