వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై బాంద్రాలో ప్రాపర్టీ పునర్నిర్మాణ వివాదంలో బిల్డర్ను బెదిరించి రూ.32 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఐదుగురిని యాంటీ ఎక్స్టార్షన్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చోటా రాజన్ గ్యాంగ్ పేరు చెప్పి ప్రాణహాని తలపెడతామని హెచ్చరించి వసూళ్లకు పాల్పడుతున్న ఈ ఘటనపై క్రైమ్బ్రాంచ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

