Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్‌పై మృణాల్ ఆగ్రహం

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 04, 2026 10:15 AM ఆల్ ఇండియా వినోదం
డీప్‌ఫేక్‌పై మృణాల్ ఆగ్రహం - Udayam Digital
సోషల్ మీడియాలో తనపై సృష్టించి వైరల్ చేసిన మార్ఫింగ్, డీప్‌ఫేక్ ఫొటోలను వెంటనే తొలగించాలని ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ హెచ్చరించారు. ఈ విధంగా నకిలీ కంటెంట్‌ను సృష్టించడం చట్టరీత్యా నేరమని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని కొనసాగించే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...