వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరారు.
భూమి ఇప్పటికే గుర్తించబడిందని, పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
Comments
Loading comments...
