వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు తగినంత డీఏపీ ఎరువులు కేటాయించాలని కోరుతూ నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఆయనకు వినతిపత్రం అందజేశారు.
వినతిపై జేపీ నడ్డా సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు. తెలంగాణ రైతులకు అవసరమైన మేరకు డీఏపీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Loading comments...
