వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూకాశ్మీర్లోని డోడా జిల్లాలో పోలీసులు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేశారు.
ఉగ్రవాదుల ఆచూకీపై సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Comments
Loading comments...
