వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన ధనావత్ మోహన్బాబు నాయక్ నియమితులయ్యారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మోహన్బాబు నాయక్కు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

