వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం గురజాలలో జనసేన నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు అధ్యక్షతన జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలపై చర్చించారు.
ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి కూటమి ఐక్యతే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించినట్లు జనసేన నేతలు తెలిపారు.
Comments
Loading comments...

