వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ బల్దియాలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణిపై ఆరోపణలు వచ్చాయి. పైడిపల్లి శివారులోని సర్వే నంబర్ 527లో భూమి, ఇల్లు లేని రామస్వామి వెంకట్రెడ్డికి అక్రమంగా ఇంటి నంబర్ కేటాయించారని బాధితులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై బల్దియా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వారు తమకు న్యాయం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇంటి నంబర్ కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

