వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 60 కిలోల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారత బాక్సర్ సచిన్ సివాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ విజయం యువ బాక్సర్లకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్న ఆయన, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
