వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్తో మూడు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ 3-0తో వైట్వాష్కు గురైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్లు కోల్పోయి పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
ఈ పరిణామాలపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జట్టులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
Comments
Loading comments...

