వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, వైభవంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేయాలని మోదీ కోరారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

