Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవానికి మోదీ

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 12:05 PM ఆల్ ఇండియా జాతీయ
ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవానికి మోదీ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 3 వేలకుపైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు ప్రతిభావంతులకు స్వర్ణ పతకాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సోనిపట్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ‘పరమ్ ప్రజ్ఞ’ ఏఐ ఆధారిత హైపర్‌ఫార్మెన్స్‌ సూపర్‌కంప్యూటింగ్‌ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఇది కృత్రిమ మేధ, డేటా సైన్స్‌ పరిశోధనలకు తోడ్పడనుంది.

Comments

G
Loading comments...