Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో కార్మికుడు మృతి.. మృతిపై ఫిర్యాదు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 10, 2026 11:01 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
మణుగూరులో కార్మికుడు మృతి.. మృతిపై ఫిర్యాదు - Udayam
మణుగూరు ఓసీ-4 ప్రైవేట్‌ ఓబీ కంపెనీలో పనిచేస్తున్న 42 ఏళ్ల కార్మికుడు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఛాతీనొప్పితో ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి బంధువు ఆదిత్య పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఛాతీనొప్పే కారణమా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయంపై విచారణ కోరారు.

Comments

G
Loading comments...