Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండుటెండలో విద్యార్థులు

Follow Udayam on Google
ch. anji Sep 17, 2026 3:13 PM వికారాబాద్General
మండుటెండలో విద్యార్థులు - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టర్ వేదిక పై ఉన్నతాధికారులు చల్లని నీడలో, విలాసవంతమైన సౌకర్యాల మధ్య ఆసీనులయ్యారు. కానీ, తమ నృత్య ప్రదర్శనలతో వేడుకలకు అందం తీసుకురావడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులను మాత్రం అధికారులుఎండలో కూర్చో బెట్టారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వాల్సి వచ్చింది.

Comments

G
Loading comments...