వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. నల్లపాడు పీఎస్ పరిధిలోని కైలాసగిరి కాలువలో ఈతకు వెళ్లిన తాపీ మేస్త్రీ యేసుబాబు (35) మృతి చెందాడు.
విజయనగరం జిల్లాకు చెందిన ఆయన పనుల నిమిత్తం గుంటూరులో ఉంటున్నాడు. చప్టాపై నుంచి దూకగా నీటిలోని రాళ్లు, ఇనుప చువ్వలు తగిలి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

