వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం ఎల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ పి.వినోద్కుమార్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తానని తెలిపారు. హెచ్ఎం రమేష్, ఏలీయా పాల్గొన్నారు. యూనిఫామ్లు అందడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

