వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ దండె విఠల్ హాజరై మాట్లాడారు. ఎస్ఐఆర్ ఫేజ్-2లో భాగంగా ఓటర్ల గణన జరుగుతోందని తెలిపారు. ధ్రువపత్రాలు లేనివారికి నోటీసులు ఇస్తారని చెప్పారు.
నోటీసులు అందిన వారు 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఒకటి సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఈ విషయంపై బీఎల్ఏలు ఓటర్లను జాగ్రత్తపరచాలని కోరారు.
Comments
Loading comments...

