Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో స్వల్ప భూకంపం

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 02, 2026 9:20 AM ఆల్ ఇండియా జాతీయ
ఢిల్లీలో స్వల్ప భూకంపం - Udayam Digital
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4:14 గంటలకు ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 2.9గా నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...