వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మండలం గోలపల్లి గ్రామంలో పొర్ల నరేష్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. నరేష్ తన ఇంటికి మంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయించి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నరేష్ను అభినందించి, వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

