Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి పట్టా ఇవ్వాలని మంత్రి సీతక్కకు ఫిర్యాదు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 11, 2026 3:33 PM ములుగు తెలంగాణ
భూమి పట్టా ఇవ్వాలని మంత్రి సీతక్కకు ఫిర్యాదు - Udayam
లక్ష్మీదేవిపేటకు చెందిన ఎడ్ల కోమల తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 3 ఎకరాల భూమికి పట్టా రావడం లేదని మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి వెంటనే ఆర్డీవోకు ఫోన్ చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి భరోసాతో బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...