వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. అశోక్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
లక్నవరం సరస్సు నుంచి పంట కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయించేందుకు అధికారులతో మాట్లాడతానని అశోక్ హామీ ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

