వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. లక్నవరం సరస్సు నుంచి పంట కాలువలకు సాగునీరు విడుదల చేయించేందుకు అధికారులతో మాట్లాడతానని అశోక్ తెలిపారు.
రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

