వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో అర్హత ఉన్న ప్రతి నేతన్నకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే మెజారిటీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు.
ఇతర కారణాలతో సాయం అందని వారికి ఒకట్రెండు రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. కొత్త దరఖాస్తుదారులకు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ నెల 20లోగా సాయం అందిస్తామని మంత్రి చెప్పారు.
Comments
Loading comments...

