వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవిని క్రైస్తవులకు కేటాయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అసోసియేషన్ అధ్యక్షుడు సాల్మన్ మాట్లాడుతూ, క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని
Comments
Loading comments...

