వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లారెడ్డి రైతాంగ ఉద్యమ నేతగా సేవలందించారని ఎమ్మెల్యే తెలిపారు.
తిమ్మంపేటకు చెందిన మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై పోరాడారని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) నాయకులు మోడం మల్లేశం, శివరాత్రి కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

