Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ ప్రియాంక మృతిపై మంత్రి సంతాపం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 10, 2026 4:23 PM సంగారెడ్డితెలంగాణ
డాక్టర్ ప్రియాంక మృతిపై మంత్రి సంతాపం - Udayam
డాక్టర్ కనికె ప్రియాంక మృతిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర సంతాపం తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...