వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిల వసూళ్లు మందగించాయి. మిల్లర్లు ప్రభుత్వానికి రూ.1,200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేటలో రూ.558 కోట్ల బకాయిలు ఉన్నాయి.
నల్గొండలో రూ.248.61 కోట్లు, యాదాద్రిలో రూ.52.80 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల వసూళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Loading comments...

