వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పట్టణంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నాఖాబందీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు.
వన్టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితుల వివరాలు పరిశీలించారు. నేరాల నియంత్రణకు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

