వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన ఎండి సలీం చిన్న కుమారుడు షారుక్ కామారెడ్డిలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. షారుక్ మృతిపట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

