వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పదవిలో ఏకబిగిన 1,413 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఇటలీ ప్రజల నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని పేర్కొన్న మోదీ, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఎక్స్ వేదికగా కొనియాడారు.
Comments
Loading comments...

